KMM: జిల్లాలో 8 మైనార్టీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి పురందర్ అన్నారు. 2025-26 విద్యా సం. రానికి గాను అడ్మిషన్ల పక్రియ ఈనెల 31తో ముగుస్తుందని చెప్పారు. 5 నుంచి 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆయా విద్యా సంస్థలలో సంప్రదించాలని పేర్కొన్నారు.