ADB: ఆదిలాబాద్ రిమ్స్కు వచ్చే ఆదివాసులకు మంచి వైద్య సేవలు అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ కోరారు. శనివారం ఆయన రిమ్స్ డైరెక్టర్ను కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఏజెన్సీ ప్రాంతం నుండి వివిధ వ్యాధులతో ఆదివాసి గిరిజనులు రిమ్స్కు వస్తారని తెలిపారు.