ADB: మే 2026 పెన్షన్ డబ్బుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి జీవో విడుదల చేయకుండా బేసిక్ పే నుంచి 1.5 శాతం అమౌంట్ను డిడక్షన్ (కోత విధించడం ) చేయడం చాలా అన్యాయమని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్. సుధాకర్, ప్రధాన కార్యదర్శి ఎం. మురళీధర్లు పేర్కొన్నారు.