PDPL: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ సమక్షంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బీ-ఫాం ప్రక్రియలో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర శాసనసభ్యులతో కలిసి వేం నరేందర్ రెడ్డిను అభినందించారు.