ADB: మహారాష్ట్ర రాజ్యసభ ఎంపీ అనిల్ బొండేను జిల్లా మాజీ ఎంపీ సోయం బాపురావు సోమవారం నాగ్ పూర్లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది. అనిల్ బొండే యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రస్తుత రాజకీయాలను ఆయనతో చర్చించినట్లు బాపూరావు పేర్కొన్నారు.