NDL: మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కార్మికులకు వైసీపీ కౌన్సిలర్, శిల్పా మహిళా బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సంగారెడ్డి సోమవారం సంఘీభావం తెలిపారు. అభివృద్ధిలో పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికుల ప్రాముఖ్యత ఉందన్నారు.