GNTR: తుళ్లూరు మండలంలోని ఎన్టీఆర్ సుజల పథకం ప్లాంట్ మరమ్మతులకు గురవడంతో ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో వెలగపూడి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్లాంట్ను బాగుచేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని సోమవారం గ్రామప్రజలు విజ్ఞప్తి చేశారు.