అన్నమయ్య: కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా జూలై 9న సమ్మెను జయప్రదం చేయాలని సమ్మె పోస్టర్లను సిఐటియు నాయకులు రైల్వే కోడూరు ఎన్జీవోహోమ్లో సోమవారం సాయంత్రం విడుదల చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా కార్మిక చట్టాలలో మార్పులు చేసిందన్నారు.