MHBD: గార్ల మండలం పెద్ద చెరువు కబ్జా చేసిన భూ కబ్జాదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోని అక్రమంగా పట్టాలు చేయించుకున్న పట్టాలను రద్దు చేయాలని సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీఆర్ఎస్, టీడీపీ నాయకులు సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని రైతుల భూములను కాపాడాలని కోరారు.