SDPT: నంగునూరు మండలానికి చెందిన నిరుద్యోగ దళిత యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసి ఉపాధి కల్పించాలని TPCC కార్యదర్శి దేవులపల్లి యాదగిరి కోరారు. సోమవారం హైదరాబాద్ కార్పొరేషన్ కార్యాలయంలో ఛైర్మన్ ప్రీతంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం దళితుల నిధులను ఇతర అవసరాలకు మళ్లించిందని ఆరోపించారు.