NLG: నిడమనూరు మండలం ఎర్రబెల్లికి చెందిన పెద్దమాము లక్ష్మమ్మ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ప్రజా నాయకుడు బుసిరెడ్డి పాండురంగారెడ్డి నిమ్స్కు వెళ్లి ఆమెను పరామర్శించి, రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట పెద్దమాము ప్రశాంత్, లాలయ్య తదితరులు ఉన్నారు.