SRPT: కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈరోజు సూర్యాపేటలో మాట్లాడుతూ.. అక్టోబర్ మొదటి వారంలో జరిగే సీఐటీయూ 4వ మహాసభలను కార్మికులు విజయవంతం చేయాలన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పేర్కొన్నారు.