BDK: విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిదని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పినపాక మండలం జివిఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన జర్నలిస్టు వేడుకల్లో ఉపాధ్యాయులను సన్మానించారు. జర్నలిస్టులు, ఉపాధ్యాయులను సత్కరించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.