NZB: ప్రతీ ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలో నడవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గురువారం గాంధీ జయంతి గాంధీ చౌక్ వద్ద గల ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ అహింసా మార్గంలో నడిచి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాగోళ్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.