BHNG: మోత్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ హేమంత్ ఆధ్వర్యంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రామకృష్ణ ఐదు సంవత్సరాలలోపు గల శిశు మరణాలపైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల మరణాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ఏ వయసుకు వేయించాల్సిన టీకాలను ఆ వయసులోనా వేయించాలని అన్నారు. గుండాల ఆత్మకూర్ వేములకొండ ఏఎన్ఎంలు పాల్గొన్నారు.