HYD: బీసీలలో ఐక్యత పెంపొందించి సమాజాన్ని ముందుకు నడిపించాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరాహార దీక్ష జరిగింది. బడ్జెట్లో బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని వక్తలు కోరారు. పలువురు ప్రజా ప్రతినిధులు మద్దతు తెలిపారు.