KMM: భద్రాద్రి రామాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం హర్షనీయమని ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ అనిత అన్నారు. ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మంత్రి పొంగులేటి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గత ప్రభుత్వంలో అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.