MDK: మేడ్చల్- ముద్ఖేడ్ రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులపై ఆర్డీవో జయచంద్రరెడ్డి సమీక్ష నిర్వహించారు. గతంలో 2.06 ఎకరాల భూమి భూసేకరణ పూర్తయ్యిందని, మరో 7 ఎకరాల భూమి అవసరమని రైల్వే శాఖ నుంచి రిక్విజిషన్ అందిందన్నారు. ఈ భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రైల్వే కన్సల్టెంట్ రమేష్ పాల్గొన్నారు.