PDPL: మంథని మునిసిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో మురుగు కాలువల శుభ్రం చేసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్ పెంటరి రాజు స్వయంగా మున్సిపల్ సిబ్బందితో డ్రైనేజీ క్లీనింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. అలాగే కోతుల సమస్యపై కూడా నిరంతరం ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు.