కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఎంటర్ప్రైన్యూర్షిప్ (EDC), కామర్స్ విభాగం, ఎంఎస్ఎంఈ సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు సొంతంగా వ్యాపారాలు, స్టార్టప్లు ప్రారంభించేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, ఆర్థిక సహాయంపై నిపుణులు అవగాహన కల్పించారు. నవకల్పనలతో యువత పారిశ్రామిక వేత్తలుగా కావాలన్నారు.