హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన గోపగాని లక్ష్మణ్ గౌడ్ 30 అనే యువకుడు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇవాళ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల భార్య గొడవ పెట్టుకుని పిల్లలతో తల్లిగారింటికి వెళ్లడంతో మనస్థాపన చెందిన లక్ష్మణ్ బలవన్మరణానికి పాల్పడ్డారు స్థానిక పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.