JGL: ఇంటి పన్నులను 100 శాతం వసూలు చేయాలని, ఇబ్రహీంపట్నం ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఇంటి పన్నులను 100 శాతం వసూలు చేయాలని, నర్సరీలో మిగిలిన పనులను పూర్తి చేయాలని ఆయన ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు.