NRPT: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినస్తాన్ని పురస్కరించుకొని అప్పంపల్లి గ్రామంలో బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుడు తిరుపతయ్య విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరేష్ కుమార్ రెడ్డి, శ్యామ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, పెంటా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.