PDPL: రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలోని శ్రీ షిర్డి సాయినాథుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా రేపు వార్షిక యాగ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ కన్నూరి సతీష్ కుమార్ తెలిపారు. 11న దేవత స్థాపన, 12న 108 మంది పుణ్య దంపతులచే ఆంజనేయ స్వామి మహాయాగం మహోత్సవం, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.