NRPT: గుండుమల్ మండలం కొమ్మూరు గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ వనజ గంగాధర్ గౌడ్, విజయ్ కుమార్, రమేష్ నాయక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.