KMM: అణగారిన వర్గాల కోసం ఎర్రజెండా నీడలో పుల్లారావు చేసిన పోరాటం మరువలేనిదని సీపీఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి కొనియాడారు. కమ్యూనిస్టు సిద్ధాంత అమలు కోసం, కార్మిక పోరాటాల కోసం తుదిశ్వాస వరకు శ్రమించిన ధీరుడు మోరంపూడి పుల్లారావు అన్నారు. సత్తుపల్లిలో రావి వీర వెంకయ్య భవనంలో పుల్లారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు