KKD: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని, అపరిచితులు అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పెద్దాపురం ఇంఛార్జ్ డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. పెద్దాపురం శివారు సురంపాలెం రోడ్డు గల జగనన్న కాలనీలో శనివారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేశారు.