SRCL: ఉగాది పండుగను పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ పుణ్యక్షేత్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందున, భీమేశ్వరాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేద పండితులు, అర్చకులను ఘనంగా సత్కరించారు.