BDK: అశ్వాపురం మండలం మల్లెలమడుగు పంచాయతీ వైకుంఠధామంలో నీటి సమస్య ఉందని గ్రామస్థులు ఆవేదన ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచుకు తెలిపిన ఫలితం లేదన్నారు. అక్కడ బోరు ఉన్నప్పటికీ, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో నీరు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బొమ్మవతి బిక్షమమ్మ 11వ రోజు కర్మకాండల సమయంలో నీరు లేక గ్రామస్థులు వాగు వద్దకు వెళ్లాల్సి వచ్చింది.