PDPL: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న కవ్వం పల్లి అరుణ్ కుమార్ అనే నిందితుడిని అరెస్టు చేసిన గోదావరిఖని వన్ టౌన్ డీసీపీ కర్ణాకర్ మంగళవారం వివరాలు వెల్లడించారు. నిందితుడి నుంచి మూడు కేసులలో 23.6 గ్రామ్స్ బంగారం, 45 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.