KMR: రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యమని బీర్పూర్ ఎస్సై మహేందర్ అన్నారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆరైవ్–ఆలైవ్’ 2026 రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బీర్కూర్ పోలీస్ స్టేషన్ నందు వాహనదారులకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.