JGL: జిల్లాలో పసుపు పంటకు మద్దతు ధర లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతుండగా, ప్రస్తుతం క్వింటాల్ పసుపు రూ.9 వేల-రూ.14వేల వరకు మాత్రమే ధర పలుకుతుండగా పెట్టుబడులు కూడా లభించక అన్నదాతలు నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించి తమకు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.