GDWL: రంజాన్, హోలీ పండుగలు ఒకే సమయంలో వస్తున్న తరుణంలో ప్రజలందరూ ఐక్యతతో, సోదరభావంతో వేడుకలు జరుపుకోవాలి అని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కులమత బేధాలు అతీతంగా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై నిఘా ఉంచామని, ప్రజల రక్షణే తమ ప్రథమ ప్రాధాన్యత అన్నారు.