SRPT: మునగాల మండలం బరాఖత్ గూడెం ప్రాథమిక పాఠశాలను ఈరోజు జిల్లా పర్యవేక్షణ ప్యానెల్ బృందం తనిఖీ చేసింది. ప్రార్థన సమయానికే చేరుకున్న బృందం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించింది. అనంతరం తరగతి గదిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.