MDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ తూప్రాన్ మున్సిపాలిటీలో పలు వార్డుల్లో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి తెలిపారు. పట్టణంలో శానిటేషన్ కార్యకలాపాలను విజయవంతంగా చేపట్టి, ప్రాంతాలను మరింత శుభ్రంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు.