SRPT: మఠంపల్లి మండలంలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ పెదవీడులో స్క్రూటినీ పూర్తయ్యాక సర్పంచ్ అభ్యర్థుల జాబితాను RO విడుదల చేశారు. మొత్తం 18 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే స్థానికంగా ప్రధాన పోటీ BRS బలపరిచిన అభ్యర్థి మాతంగి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమరరపు వెంకటేశ్వర్లు మధ్యే ఉండనున్నట్లు స్థానికులు చెబుతున్నారు.