SDPT: మొంథా తుఫాన్ కారణంగా జిల్లాకు ఎల్లో అలర్ట్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోవడం, తడిసిన చేతులతో స్టార్టర్లు, మోటార్లు ముట్టుకోవడం, గాలి దుమారంకు తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోవడం వంటివి చేయవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.