MDCL: అల్వాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కావాలనే ఉద్దేశంతో సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగిస్తామని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం హెచ్ఎం డబ్ల్యూ SSB అధికారులు ఈడి పంకజ, GM సునీల్లను కలిసి అల్వాల్ ప్రాంతానికి మంజూరైన పెండింగ్లో ఉన్న తాగునీరు, మురుగు కాలువల పనులపై విస్తృతంగా చర్చించారు.