NGKL: జిల్లాలో రోజురోజుకూ ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా పెంట్లవెల్లి మండలం జటప్రోలులో 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. యంగంపల్లి 38.4, ఐనోల్ లో 38.1, తిమ్మాజిపేట, ఊర్కొండ, తెలకపల్లిలో 37.9, కల్వకుర్తిలో 37.7, కిష్టంపల్లిలో 37.5, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.