GDWL: ఉండవెల్లి మండలంలోని శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 29న ‘హిందూ సమ్మేళనం’ నిర్వహించనున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చల్లా దామోదర్ రెడ్డి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీ అనంత ఆనంద భారతి స్వామీజీ, RSS ప్రచారక్ శ్రీ దేవేంద్ర జీ ప్రముఖ వక్తలుగా హాజరుకానున్నారు.