GDWL: గట్టు మండలం కొత్తపల్లి గ్రామంలో కుర్వ ఆంజనేయులు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు మంగళవారం వారి ఇంటికి వెళ్లి, ఆయన మృత దేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.