SRD: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్, అన్ మ్యాన్డ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా జాయింట్ సెక్రెటరీ రవీందర్ మాట్లాడుతూ.. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని కోరారు. కనీస వేతనాలు అమలు చేయడం లేదని విమర్శించారు.