MHBD: నెల్లికుదురు మండలంలోని రత్తిరాం తండాకు చెందిన గుగులోతు వంశీకృష్ణ హైదరాబాదులో నూతనంగా ఏర్పాటు చేసిన సెంటిల్ కార్పొరేట్ కార్యాలయాన్ని మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత ప్రారంభించారు. సెంటిల్ కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని అన్నారు.