NRML: కుమ్మర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కవయిత్రి మొల్ల 586వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మొల్లమాంబ విగ్రహానికి పూలమాల విషయం నివాళులర్పించారు. తెలుగు రామాయణాన్ని రచించిన తొలి కవయిత్రి మొల్ల అని కొనియాడారు. ప్రభుత్వం ముల్ల జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చన్న గంగాధర్ సాయన్న, తదితరులు పాల్గొన్నారు.