WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కిరణ్ రాజ్ తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, పిల్లల వైద్య నిపుణులు సహా పలువురు వైద్యులు పాల్గొంటారన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.