NLG: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పెంపు రైతు భరోసా నిధులు ఇకనైనా విడుదల చేసి పేద రైతులు పెన్షన్ దారులు ఆదుకోవాలని సీపీఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ల పెంపు రైతు భరోసా నిధులు సాగు చేసుకుంటున్నా పేద రైతులకు పట్టాలు అందజేయాలని అని అన్నారు.