NGKL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కల్వకుర్తి మండలం తోటపల్లిలో సర్పంచ్ జోగు రమణమ్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శి లింగం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది రోడ్లను శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.