KNR: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఈనెల 22న జరిగే రైతు ఉత్సవాలలో పాలకుర్తి మండలంలోని రైతులు పాల్గొనాలని మండల AOబండి ప్రమోద్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. రైతు మేళాలో వ్యవసాయ అనుబంధ విభాగాలకు చెందిన 150 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 22న CM రేవంత్ రెడ్డి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్నారని అన్నారు.