GDWL: వడ్డేపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు బోయ నాగరాజు గురువారం కార్యకర్తలతో కలిసి ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి గుర్తు చేసారు. మండలంలోని గ్రామీణ రహదారులతో పాటు సీసీ రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పార్టీ పోరాడుతుందని పేర్కొన్నారు.