BDK: ములకలపల్లి మండల పరిధిలోని జగన్నాధపురం విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతులు కారణంగా నేడు విద్యుత్ సరఫరలో అంతరాయం కలుగుతుందని ఏఈ బి. నరేష్ కుమార్ తెలిపారు. సబ్ స్టేషన్ మెయింటెనెన్స్, విద్యుత్ లైన్ల మరమ్మతులు కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేసుకున్నట్లు తెలిపారు.